విశాఖపట్నం కంచరపాలెంలో శాంతి కుటుంబసభ్యులకు రూ.27.50 లక్షల చెక్కు అందజేత - బాధితులకు చెక్కు అందించిన హోంమంత్రి అనిత, జ్యోతులనెహ్రు, పనబాక లక్ష్మి