మహాలక్ష్మి పథకం ద్వారా రూ.2500 నగదు అంటూ ప్రచారం - పుకార్లు వ్యాపించడంతో పోస్టాఫీసులకు బారులు తీరిన మహిళలు - పోస్టాఫీసుల ముందు పెరిగిన క్యూ