'స్త్రీ శక్తి' పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు - మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభం - కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్