టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదని, ప్రజలే ఇవ్వాలన్నారు. సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజలు కలవాలంటే కూడా ఎంట్రీ పాస్ తీసుకోవాల్సిన పరిస్థితి జగన్ నియంతపోకడలని విమర్శించారు. ఐదేళ్లు వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజాదరణ పొందుతుందని, సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పటికైనా బుద్ధిగా మాట్లాడాలని హెచ్చరించారు.
#SomireddyChandramohanReddy #SajjalaRamakrishnaReddy #YSJagan #ChandrababuNaidu #TDP #YSRCP #APPolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️